ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 26 స్పెషల్ ట్రైన్స్..

అయ్యప్పల సీజన్ ప్రారంభమైంది.  అయ్యప్ప భక్తులు మాల వేసకుని పూజలు చేస్తున్నారు.  శబరిమలలో మండల పూజలు ప్రారంభమయ్యాయి. శబరి కొండపై భక్తుల రద్దీ

Read More

ఉద్యోగుల బదిలీపై..తెలంగాణ సర్కారుతో చర్చిస్తున్నం

వన్ టైమ్ రిలీవ్ కోసం విజ్ఞప్తి చేశాం ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి   హైదరాబాద్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల&nbs

Read More

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఆదాయం.. 26 రోజుల్లో ఎంత వచ్చిందంటే..?

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక

Read More

ఏపీకి తుఫాన్ ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని  వాతావరణ శాఖ హెచ్చరించింది.  నవంబర్  23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. నవంబర్   చ

Read More

వివేక హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణ.. 2025 ఫిబ్రవరి 25 కు వాయిదా

వివేకానంద హత్య కేసులో సునీతా రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి లు దాఖలు చేసిన పిటిషన్ల పై మంగళవారం ( నవంబర్ 19) సుప్రీంకోర్టు లో

Read More

నాకు పనులు ఉన్నాయి.. విచారణకు తర్వాత వస్తా : రాంగోపాల్ వర్మ

 ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో నేడు ( November 19)  ఆయ‌న‌ విచారణ

Read More

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనచరులు అరెస్ట్.. కంకిపాడు పీఎస్ కు తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ రోజు ( నవంబర్ 19) తెల్లవారుజామున  వంశీ ప్రధాన అనుచరులు

Read More

2 నుంచి 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం..శ్రీవాణి ట్రస్టు రద్దు..అన్యమత ఉద్యోగుల బదిలీ

తిరుమలలో రాజకీయ కామెంట్లు చేస్తే కఠిన చర్యలు టీటీడీ తొలి బోర్డు మీటింగ్​లో కీలక నిర్ణయాలు హైదరాబాద్, వెలుగు : సర్వదర్శనానికి వచ్చే భక్తులకు

Read More

హిట్లర్, గడాఫీ కలిస్తే చంద్రబాబు... రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత

Read More

ఆంధ్ర క్రికెట్‌కు సేవలు అందించనున్న మిథాలీ రాజ్

భారత మాజీ మహిళా క్రికెటర్‌, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా క్రికెట్‌ ఆపరేషన్స్‌ మెం

Read More

తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం

కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు సామాన్య భక్తులు. రద్దీని బట్టి ఒక్కోసారి 24 గంటల కంటే ఎక్కువ సమయం కంపార్టుమెంట్ల

Read More

నటుడు, వైసీపీ నేత పోసానిపై సీఐడీ కేసు..

ఏపీలో ప్రస్తుతం వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీ

Read More

జనసేన ఆఫీస్ ఎదుట మహిళా అఘోరి బైఠాయింపు : పవన్ కల్యాణ్ ను కలవాలంటూ నిరసన

 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి.. మంగళగిరి  జనసేన కార్యాలయం ఎదుట హల్​చల్​ చేశారు.  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&zw

Read More