ఆంధ్రప్రదేశ్
మల్లన్న భక్తులకు కీలక అప్ డేట్ : శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనానికి బ్రేక్.. ఎందుకంటే..
శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవ
Read Moreబనకచర్ల ఇప్పుడు అసాధ్యం..సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ
పోలవరంపూర్తయ్యాకే పరిశీలించవచ్చు` సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ పీబీ లింక్ పోలవరం డీపీఆర్కు విరుద్ధం ఏపీ అది
Read Moreఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) రాత్రి రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ
Read Moreతిరుమలలో జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం
తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్దజీయంగార్లు చాతుర్మాస దీక్షను ఆదివారం(జూలై13) ప్రారంభించారు. ఆనవాయితీ ప్రకారం.. ఈ దీక్ష ప్రారంభానికి ముందు శ్రీ వరాహస్వామివ
Read Moreవైఎస్, చంద్రబాబులపై దేవకట్టా వెబ్ సిరీస్.. అంచనాలు పెంచిన ‘మయసభ’ టీజర్
ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ లో దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘మయసభ’.విజయ్ కృష్ణ లింగమనేని,
Read Moreశ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
శ్రీశైలం, వెలుగు: శని, ఆదివారాలు సెలవులు రావడంతో.. శ్రీశైలానికి యాత్రికులు క్యూ కట్టారు. దీనికితోడు నాలుగు రోజులుగా ఇక్కడి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో
Read Moreటీటీడీ కామన్ గుడ్ ఫండ్ పెంపు.. వేద పండితులకు నిరుద్యోగ భృతి : సమీక్షా సమావేశంలో నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం కామన్ గుడ్ ఫండ్ పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రాం
Read Moreవాహనాలన్నీ శ్రీశైలం వైపే.. నల్లమలలో భారీగా ట్రాఫిక్ జామ్.. మూడు గంటలకు పైగా రోడ్లపైనే..
వీకెండ్ కారణంగా వరుస సెలవులు రావడం.. దానికి తోడు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దీం
Read More20 ఏళ్ల డ్రైవర్ కుర్రోడి హత్యలో.. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జి వినూత ఫ్యామిలీపై కేసు
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా దంపతులపై కేసు నమోదయ్యింది. వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినూత, ఆమె భర్త
Read Moreటీటీడీ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
శనివారం ( జులై 12 ) శ్రీవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం. ఇవాళ
Read Moreబండి సంజయ్ వ్యాఖ్యలు శ్రీవారి ఆలయంపై దాడిలా ఉంది : భూమన కరుణాకర్ రెడ్డి
కలియుగ వైకుంఠం తిరుమల తరచూ వివాదాలకు వేదిక అవుతోంది. దేవదేవుడి సన్నిధిలో వరుస వివాదాలు తలెత్తుతుండటం పట్ల శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Read Moreకాకినాడలో సముద్ర జలాలను శుద్ధి చేసే ప్లాంట్
రూ.1,310 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ: ఆరో ఇన్ఫ్రా రియల్టీ సబ్సిడరీ కాకినాడ సెజ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్
Read Moreతెలుగు అమ్మలాంటిదైతే.. హిందీ పెద్దమ్మ వంటిది హిందీని గుడ్డిగా వ్యతిరేకించొద్దు: పవన్ కల్యాణ్
రాజకీయాల కోసమే వ్యతిరేకిస్తున్నరు: కిషన్ రెడ్డి హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా
Read More












