
ఆంధ్రప్రదేశ్
జగమే డబ్బు మయం : గుడిలో కొట్టుకున్న పూజారులు..
ఏపీ రాష్ట్రంలో మరో విచిత్రం చోటుచేసుకున్నది. ఆలయంలో పూజారులు కొట్టుకున్నారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలో.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. తలక
Read Moreజగన్ ఆస్తుల కేసు మరో రాష్ట్రానికి బదిలీ కానుందా..! : సుప్రీంకోర్టులో ఏం జరిగింది..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం నుంచి మరో ధర్
Read Moreతిరుపతి ఎయిర్పోర్టులో హైదరాబాద్ ప్రయాణికుల ఆందోళన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ టూ తిరుపతి.. తిరుపతి టూ హైదరాబాద్ విమానం ఆలస్యం వ
Read Moreఅసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చెయ్యి: జగన్కు షర్మిల కౌంటర్
విజయవాడ: వైఎస్ జగన్ తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని ఏపీ పీసీపీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే పోతానని
Read MoreRam Gopal Varma: డైరెక్టర్ రామ్గోపాల్ వర్మపై పోలీస్ కేసు.. ఎందుకంటే?
డైరెక్టర్ ఆర్జీవీ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham),శపథం (Shapatham) సినిమాల అనౌన్స్ తర్వాత వాయిదాల పర్వం ఎలా జరిగిందో తెలిసిందే. ఈ క్ర
Read Moreగుడ్ న్యూస్: మహిళలకు ఉచిత బస్సుపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు
2024 - 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం . ఇవాళ ( నవంబర్ 11, 2024 ) అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2.9
Read Moreఏపీ బడ్జెట్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.. మంత్రి పయ్యావుల కేశవ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల మొదటిరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ తొలి వార్షిక
Read Moreషర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది మంచి ప్రభుత్వమే కానీ... మెతక ప్రభుత్వం కాదని అన్నారు. ష
Read Moreఏపీని నంబర్ వన్ గా మార్చేవరకు నిద్రపోను.. సీఎం చంద్రబాబు
విజయవాడ పున్నమిఘాట్ లో సీప్లేన్ టూరిజం సేవలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.తాను నాలుగు సార్లు సీఎంగా వ్యవహర
Read MoreAP News : చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో కీలక పదవి
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది ఏపీ సర్కార్. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయగా.. తాజాగా 59 మందికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ రెండో జాబి
Read Moreమాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అరెస్ట్ చేయండి.. గుంటూరు ఎస్పీకి అంబటి ఫిర్యాదు
ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ వైసీపీ సోషల్ మీడియ
Read Moreమళ్లీ నవంబర్లోనే: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న జల వివాదం
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న కృష్ణ నది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ డ్యామ్ వేదికగా 2024, నవం
Read Moreయాగంటి ఆలయంలో మహిళా అఘోరీ... అక్కడ ఏం చేసిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి యాగంటి ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. అంతకుముందు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి దర్శనానికి వెళుతుం
Read More