ఆంధ్రప్రదేశ్
చెరువు గట్టు పైనుంచి జారి పడి పెద్ద ఏనుగు మృతి : దగ్గరకు వెళ్లటానికే భయపడుతున్న గ్రామస్తులు
చిత్తూరు జిల్లాలో తరుచుగా ఏనుగుల గుంపు సంచారం, దాడులు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఏనుగులు గుంపు పంటపొలాలపై పడి మామిడి,కొబ్బరి, అరటి తోటలను నాశనం చేస
Read Moreబనకచర్లపై ముందుకెళ్తే ఊరుకోం.. కేంద్రం జోక్యం చేసుకొని ప్రాజెక్ట్ ఆపాల్సిందే: MLC కోదండరాం
టీజేఎస్ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాడుతం కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని ఫైర్ కేంద్రం జోక్యం చేసుకొని బనకచ
Read Moreబనకచర్లకు 200 టీఎంసీలు ఎట్ల తరలిస్తరు..? ఏపీ సర్కార్ను ప్రశ్నించిన సీడబ్ల్యూసీ
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, పరీవాహక రాష్ట్రాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్నారా? వరద జలాల లభ్యతపై మరోసారి సర్వే చేయించండి
Read Moreవైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫొటో: అకీరా, మార్క్ శంకర్లతో పవర్ స్టార్!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర
Read Moreతిరుమల కొండపై మంటలు : వేగంగా స్పందించటంతో తప్పిన ప్రమాదం
కలియుగ వైకుంఠం తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. శుక్రవారం ( జులై 4 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలోని GNC దివ్యారా
Read Moreవైసీపీ బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రతిపక్ష వైసీపీ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. వైసీపీ భయభ్రాంతులు తట్టుకునే ఈ స
Read MoreAP News: కేజీవీబీ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు
శ్రీ సత్యసాయి జిల్లా.. సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం(
Read Moreశ్రీవారి టికెట్ల పేరుతో మోసాలు : తిరుమల దర్శనానికి వచ్చి షాక్ అయిన కుటుంబం.. ఒరిజినల్ లాగే ఉన్న నకిలీ టికెట్లు
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి టికెట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను నిలువునా దోచుకుంటున్నారు మ
Read Moreఏపీలో ఉగ్రవాదుల భార్యలు అరెస్ట్.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఆ ఇద్దరు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ తీవ్ర కలకలం రేపిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు మరో విషయాన్
Read Moreతిరుమల లడ్డూ వివాదం : కల్తీ నెయ్యి కేసులో వాళ్లందరికీ బెయిల్
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కల్తీ నెయ్యి కేసులో ని
Read Moreముందు నీతులు.. వెనుక గోతులు!..నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు
నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు.. సహకరించుకుందామంటూనే అడ్డంకులు 2015లోనే సంతకాలతో నీటి
Read Moreసమ్మెబాట పడితే ఎస్మా తప్పదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్..
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న క్రమంలో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది టీటీడీ. సమ్మె బాట పడితే ఎస్మా చట్టం
Read Moreతిరుమలలో మామూళ్ల రచ్చ.. షాపు యజమానిపై విజిలెన్స్ సిబ్బంది దాడి..
కలియుగ వైకుంఠం తిరుమలలో మామూళ్ల వసూళ్లు రచ్చకు దారి తీశాయి.విజిలెన్స్ సిబ్బందికి స్టూడియో యజమానికి మధ్య మామూళ్ల విషయంలో తలెత్తిన వివాదం పిడిగుద్దులు గ
Read More












