పంజాగుట్టలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

పంజాగుట్టలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

పంజాగుట్టలో మూడు నెలల కిందట అన్వర్ అనే ఆటో డ్రైవర్  హత్య కేసులో ప్రధాన నిందితుడైన.. రియాసత్ అలీ దారుణ హత్యకు గురయ్యాడు. మార్నింగ్ వాక్ కోసం వచ్చిన రియాసత్ అలీని వెంటాడి కత్తులతో హత్యచేశారు గుర్తుతెలియని దుండగులు. కొన్ని రోజులు క్రితమే రియాసత్ అలీ బెయిల్ పై బెయిల్ పై బయటకి వచ్చాడు. టీ తాగడానికి వచ్చిన  రియాసత్ అలీని కిరాతకంగా హత్య చేశారు. కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పంజాగుట్ట పోలీసులు.. డెడ్ బాడీని గాంధీకి తరలించి.. హత్య కేసుపై విచారణ జరుపుతున్నారు.