గోదావరిఖనిలో బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్మానం 

 గోదావరిఖనిలో బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్మానం 

గోదావరిఖని, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​కు సోమవారం గోదావరిఖనిలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్​ నుంచి కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్తూ గోదావరిఖనిలో కొద్దిసేపు ఆగారు. బస్టాండ్​ వద్ద రామగుండం బీజేపీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు  కేంద్ర మంత్రికి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో లీడర్లు గాండ్ల ధర్మపురి, కోమళ్ల మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పిడుగు కృష్ణ, కుమారస్వామి, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విశ్వాస్, పవన్, అపర్ణ, రవి, పాల్గొన్నారు