
హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి పెచ్చులు ఊడి ఓమహిళ మృతి చెందిన విషయం మరవకముందే.. బెంగళూరులోని మెట్రో కాలేజ్ మెట్రో స్టేషన్ లో సీలింగ్ నుంచి రెండు ప్యానల్ లు విరిగి పడ్డాయి. అయితే ఆ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ ఘటన సెప్టెంబర్ 30వ తారీకున జరుగగా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఆరోజు సాయత్రం జరిగినట్లు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేత్ స్పందించారు. త్వారలోనే స్టేషన్ కు మరమ్మత్తులు చేయిస్తామని చెప్పారు.
Watch: Four passengers had a narrow escape after a false ceiling at National College metro station in Bengaluru came crashing down on Monday around 6 p.m., the incident came to light on Wednesday. @IndianExpress pic.twitter.com/gtNVmt2c0a
— EXPRESS Bengaluru (@IEBengaluru) October 3, 2019