150 రూపాయలకు డోసు చొప్పున సప్లై చేస్తూ పోతే భవిష్యత్లో తమకు భారం అవుతుందని కొవాగ్జిన్ వ్యాక్సిన్ మేకర్ భారత్ బయోటెక్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక్కో డోసు 150 రూపాయలకు సప్లై చేస్తోంది భారత్ బయోటెక్. ధరలు తగ్గించాలని భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్లతో కేంద్రం చర్చించబోతోందన్న వార్తల నేపథ్యంలో... ధరలు తగ్గించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రైవేట్లో మాత్రం 14వందల 10 రూపాయలకు అమ్ముతోంది. ప్రభుత్వానికి 150 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చిన లోటును భర్తీ చేసుకునేందుకు ప్రైవేట్లో అధిక ధరకు అమ్మడం తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది.
కొవాగ్జిన్ ధర తగ్గించేది లేదు
- బిజినెస్
- June 15, 2021
లేటెస్ట్
- Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల ఎండ.. రాత్రులు కూడా వేడి గాలులు
- స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి
- మే 24న ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి: వివేక్ వెంకటస్వామి
- Aavesham OTT: మలయాళం బ్లాక్బస్టర్ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సొంతంగా కంపెనీ పెట్టి.. 500 మందికి ఉపాధి ఇస్తున్నా: గడ్డం వంశీకృష్ణ
- 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్రెడ్డి
- ఇంటింటికీ కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్
- బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం