పవర్ స్టార్ ఫ్యాన్స్కు నిరాశ

పవర్ స్టార్ ఫ్యాన్స్కు నిరాశ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాన్స్ కు నిరాశ కలిగించే న్యూస్. పవన్, రానా కలసి నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది. సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకుంది. 2022, జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని.. ఫిబ్రవరి 25కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న భీమ్లా నాయక్ కు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

సూసైడ్ కు పర్మిషన్ ఇవ్వాలని అప్లికేషన్

పాక్ స్పిన్నర్ యాసిర్ షాపై కేసు 

26 వేల బుల్లెట్‌‌ బండ్లలో బ్రేక్ సమస్య