పాట్నా: వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని నితీశ్ కుమార్ అధిష్టించనున్నారు. సీఎం పీఠంతోపాటు మంత్రి పదవుల కేటాయింపుపై ఆదివారం నిర్వహించిన జాయింట్ మీటింగ్లో ఎన్డీయే కూటమి నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్లో బిహార్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నటు ఎన్డీయే ప్రకటించింది. ఇవ్వాళ బిహార్ గవర్నర్ను నితీశ్ కుమార్ కలవనున్నారు. రేపు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బిహార్లో 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం పీఠం ఆయనదే.. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్
- దేశం
- November 15, 2020
లేటెస్ట్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...