దేశ సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ చీఫ్

దేశ సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ చీఫ్

దేశ సరిహద్దులో  అప్రమత్తంగా  ఉన్నామని  చెప్పారు  ఆర్మీ  చీఫ్  బిపిన్  రావత్.  ఎలాంటి  పరిస్థితి  వచ్చినా  మా సిబ్బంది సమర్ధంగా  ఎదుర్కొంటారని చెప్పారు. LOCలో  బలగాల  మోహరింపుతో  ఆందోళన  చెందాల్సిన  అవసరం  లేదన్నారు రావత్. ఆర్టికల్ 370  రద్దు  తర్వాత  కూడా  కశ్మీర్  ప్రశాంతంగానే ఉందని చెప్పారు  రావత్.  ఆయుధాలు  లేకుండా  ప్రజలను  కలుసుకునే  పరిస్థితి  రావాలని కోరుకుంటున్నామని చెప్పారు ఆర్మీ చీఫ్.