దేశ సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఎలాంటి పరిస్థితి వచ్చినా మా సిబ్బంది సమర్ధంగా ఎదుర్కొంటారని చెప్పారు. LOCలో బలగాల మోహరింపుతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రావత్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్ ప్రశాంతంగానే ఉందని చెప్పారు రావత్. ఆయుధాలు లేకుండా ప్రజలను కలుసుకునే పరిస్థితి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు ఆర్మీ చీఫ్.
దేశ సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ చీఫ్
- దేశం
- August 13, 2019
లేటెస్ట్
- ఎన్నికల ప్రచారమేనా : బిర్యానీ లేదు.. మందు లేదు.. డబ్బులు లేవు.. ఖర్చు తగ్గించేసిన నేతలు
- దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలే : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గడ్డం వంశీకృష్ణ
- కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల