న్యూఢిల్లీ: వివిధ కారణాలతో సంతానం వద్దనుకునే వారు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈ ట్యాబ్లెట్స్ లోని హార్మోన్లు అండంతో శుక్ర కణాలు కలవకుండా అడ్డుపడతాయి. తద్వారా గర్భం రాకుండా చేస్తాయి. అయితే, శరీరంలోని హార్మోన్ వ్యవస్థకు విఘాతం కలిగించే ఈ మాత్రలను తీసుకోవడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. స్టడీలో భాగంగా గత15 ఏళ్లలో పలుమార్లు గర్భనిరోధక మాత్రలు వినియోగించిన దాదాపు లక్ష మంది హెల్త్ రిపోర్టులను సేకరించి విశ్లేషించారు. అందులో 16 నుంచి 19 ఏళ్ల వయసున్న ప్రతీ లక్ష మంది యువతులలో 8 మందికి, 35 నుంచి 39 ఏళ్లున్న మహిళల్లో 265 మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చిందని గుర్తించారు. 1996–2017 మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన 18,171 మంది మహిళల్లో 39% మంది గర్భ నిరోధక మాత్రలను వినియోగించారని స్టడీలో తేలిందన్నారు. ఈ వివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ ను ‘పీఎల్వోఎస్ మెడిసిన్’ జర్నల్ తాజాగా ప్రచురించింది.
గర్భ నిరోధక మాత్రలతో రొమ్ము క్యాన్సర్ ముప్పు
- దేశం
- March 24, 2023
లేటెస్ట్
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్