హైదరాబాద్, వెలుగు : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు విచారణ జరగాల్సి ఉండగా, ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ మంగళవారం వెల్లడించారు.విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా
- ఆంధ్రప్రదేశ్
- February 1, 2023
లేటెస్ట్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- RCB vs KKR: నా కలలో కూడా ఆర్సీబీ గెలవకూడదు.. కోహ్లీని గెలికిన గంభీర్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
- పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- Aadujeevitham Box Office: ఆడుజీవితం ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
- కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్