బీజేపీలో చేరిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్‌‌‌‌‌‌‌‌

బీజేపీలో చేరిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్‌‌‌‌‌‌‌‌

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డికి చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ లీడర్ ​రమేశ్ ​గుప్తా ఆదివారం  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రెసిడెంట్, ఎంపీ డాక్టర్​లక్ష్మణ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో జాయిన్ అయ్యారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి రాజీనామా చేసిన రమేశ్ గుప్తా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌‌‌లో జరిగిన పార్టీ మీటింగ్‌‌‌‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్​ తదితరులున్నారు.