లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల ఫస్ట్ లిస్టును బీఎస్పీ పార్టీ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్ సభ స్థానాలకు గాను 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో రాంపూర్, పిలిభిత్ సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
బీఎస్పీ తొలి జాబితా ఇదే..
- బిజ్నోర్ నుంచి విజేంద్ర సింగ్,
- నగీనా నుంచి సురేంద్ర పాల్ సింగ్,
- రాంపూర్ నుండి జీషన్ ఖాన్,
- సహారన్పూర్ నుంచి మాజిద్ అలీ,
- అమ్రోహా నుండి ముజాహిద్ హుస్సేన్,
- మీరట్ నుండి దేవవ్రిత్ త్యాగి,
- బాగ్పట్ నుండి ప్రవీణ్ బన్సల్,
- గౌత్బుద్ నగర్ నుండి రాజేంద్ర సింగ్ సోలంకి,
- బులంద్షహర్ నుండి గిరీష్ చంద్ర జాతవ్,
- ఆమ్లా నుండి అబిద్ అలీస్ అహ్మద్,
- అనీస్ అలీస్ షాజహాన్పూర్ నుంచి పిలిభిత్ ఫూల్బాబు,
- కైరానా నుంచి శ్రీపాల్ సింగ్,
- ముజఫర్నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి,
- మొహమ్మద్. ఇర్ఫాన్ సైఫీ,
- సంభాల్ నుండి షౌలత్ అలీ