భారతీయ విమానాలపై ఆంక్షలను మరో సారి పొడిగించింది కెనడా. ఆగస్టు 21వ తేదీ వరకు భారత్ నుంచి వస్తున్న విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం లేటెస్టుగా తెలిపింది. కరోనా వైరస్ క్రమంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఇటీవల డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా విమాన ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలను పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాలపై కెనడా బ్యాన్ విధించింది. ప్యాసింజర్, బిజినెస్ విమానాలను రద్దు చేశారు. అయితే ఆగస్టు నుంచి పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి కల్పించనున్నట్లు కెనడా ప్రకటించింది.
భారత విమానాలపై కెనడా మరోసారి ఆంక్షలు పొడిగింపు
- విదేశం
- July 20, 2021
లేటెస్ట్
- రోడ్లపై చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్
- సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల తనిఖీలు
- ప్రభుత్వాన్ని కూల్చే కుతంత్రాలను కేసీఆర్ ఆపట్లే : ఆది శ్రీనివాస్
- ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
- పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా అశోక్ గౌడ్ బాధ్యతలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్
- ఇద్దరు సీసీఎస్ సీఐల సస్పెన్షన్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..