బాలీవుడ్ నటి అమీషాపటేల్పై ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ చీటింగ్ కేసు పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఓ ఈవెంట్ సంస్థ ప్రతినిధి పవన్ శర్మ, అమీషా పటేల్ తో డీల్ కుదుర్చుకున్నారు. పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు రూ. 11 లక్షలను అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు. అయితే… అమీషా ఈ సెలబ్రేషన్ కు హాజరు కాలేదని, మరో రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని పవన్ ఆరోపించారు.. అమీషా వ్యవహారంతో చాలా ఇబ్బందులు పడ్డానని, డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అడిగితే, చంపేస్తానని బెదిరింపులకు దిగిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అమీషా సహా మరికొందరిపై FIR దాఖలు చేశారు. మార్చి 12లోగా కోర్టుకు హాజరు కావాలని అమీషాకు నోటీసులు పంపారు.
బాలీవుడ్ నటిపై చీటింగ్ కేసు
- టాకీస్
- February 17, 2019
మరిన్ని వార్తలు
-
LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
-
Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
-
Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
-
RGV And Revanth reddy: ఫైర్ క్రాకర్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎంపై వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
లేటెస్ట్
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
- ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!