అచ్చం పేట, వెలుగు: మంచినీటి కోసం చెంచు గిరిజనులు రోడ్డెక్కారు. బల్మూర్ మండల కేంద్రంలోని చెంచు కాలనీలో పది రోజులుగా మంచినీళ్లు సప్లై కావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. చెంచు కాలనీలో తాగునీటి సమస్య ఉందని సర్పంచ్, సెక్రటరీ, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా నాలుగైదు బిందెలు మాత్రమే వస్తున్నాయని వాపోయారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు.
నీళ్ల కోసం రోడ్డెక్కిన చెంచులు
- మహబూబ్ నగర్
- June 20, 2023
లేటెస్ట్
- Rathnam OTT: OTTకి వచ్చేస్తున్న విశాల్ రత్నం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సెన్సేషన్ జడ్జ్మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు
- CSK vs PBKS: జట్టులో ధోని అనవసరం.. అతని బదులు ఫాస్ట్ బౌలర్ను తీసుకోండి: హర్భజన్ సింగ్
- అయ్యయ్యో కంగనా.. సొంతపార్టీ అభ్యర్థి పైనే విమర్శలా?
- ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు: మోదీపై సీపీఐ నారాయణ ఫైర్
- Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
- నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి
- T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష