
భారత .. పాకిస్తాన్ మధ్య యుద్దం జరుగుతుంది. చార్ధామ్ యాత్రికులను పాకిస్తాన్ టార్గెట్ చేసిందరి ఇంటిలిజన్స్ రిపోర్టుతో అర్దంతరంగా చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు మోహరించారు. గంగోత్రి.. యుమునోత్రి.. బదరీనాథ్.. కేధార్ నాథ్ లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు భారత ప్రభుత్వం యాత్రను నిలిపివేసింది. హెలికాప్టర్ సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.