సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాద ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపిన నితీశ్ కుమార్ రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. డెడ్ బాడీలను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకరాలు అందిస్తోందని.. రూ.5లక్షల పరిహారం కూడా ప్రకటించిందని నితీశ్ స్పష్టం చేశారు.
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం నితీశ్ దిగ్భ్రాంతి
- దేశం
- March 23, 2022
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే