లక్నో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలవడానికి ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలు ఆధారంగా నిలుస్తాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘అస్సీ బనేగా ఆధార్, ఎన్డీయే చార్ సౌ పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని సోమవారం ఆయన లక్నోలో నినదించారు. నయా, శ్రేష్ఠ, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ కోసం బీజేపీ సంకల్ప్ పత్రం బ్లూప్రింట్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన, దేశాభివృద్ధికి పూర్తి నిబద్ధతతో కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ సంకల్ప్ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని, దాని మొదటి నాలుగు పేజీలు దేశంలోని నాలుగు సామాజిక స్తంభాలను సూచిస్తున్నాయన్నారు.
ఎన్డీఏ 400 సీట్లకు ఆధారం యూపీలోని 80 సీట్లే : సీఎం యోగీ ఆదిత్యనాథ్
- దేశం
- April 16, 2024
లేటెస్ట్
- దేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
- SRH vs RR: రాజస్థాన్తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్
- సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే
- కాటేదాన్ లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
- T20 World Cup 2024: ఆ ఒక్క కారణంతోనే రాహుల్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
- నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
- Salaar Release Japan: జపాన్లో రిలీజ్ కాబోతున్న సలార్..ప్రభాస్ ఫ్యాన్స్కి వేడి సెగలిక మొదలు
- మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
- పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
- రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన