హైదారాబాద్​లో..మంత్రిని కలిసిన నీలం మధు

హైదారాబాద్​లో..మంత్రిని కలిసిన నీలం మధు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు : కాంగ్రెస్​ నాయకుడు నీలం మధు ముదిరాజ్​ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హోలీ సందర్భంగా హైదారాబాద్​లోని మినిస్టర్స్​ నివాసంలో మంత్రిని కలిసి మొక్కను అందజేసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.