పార్టీ ప్రధాన కార్యదర్శులను వివిధ రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాలతో మార్పులు, చేర్పులు చేశారు. వివరాలు :
- ముఖుల్ వాస్కీ-గుజరాత్
- జీతేంద్ర సింగ్-అస్సాం, మధ్యప్రదేశ్కు అదనపు బాధ్యతలు
- రన్దీప్ సింగ్ సుర్జేవాలా-కర్ణాటక
- దీపక్బబారియా-ధిల్లీతోపాటు హర్యాణకు అదనపు బాధ్యతలు
- సచిన్ ఫైలెట్-చత్తీష్ఘడ్
- అవినాష్ పాండే-ఉత్తర్ప్రదేశ్
- కుమారి సెల్జా-ఉత్తరాఖండ్
- జి.ఎ.మిర్-జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అదనపు బాధ్యతలు
- దీపాదాస్ మున్సీ-కేరళ, లక్షద్వీప్, తెలంగాణకు అదనపు బాధ్యతలు
- తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా దీపా దాస్మున్సీ
- జైరాం రమేష్-కమ్యునికేషన్
- కేసీ వేణుగోపాల్-ఆర్గనైజేషన్
అదేవిధంగా రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియామకమైన పార్టీ సీనియర్ నేతలు
- రమేష్ చిన్నతల-మహారాష్ట్ర
- మోహన్ ప్రకాష్-బీహార్
- చెల్లకుమార్-మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్
- అజెయ్ కుమార్-ఒడిస్సా, తమిళనాడు, పాండిచ్ఛేరిల అదనపు బాధ్యతలు
- బి సోలంకి-జమ్ము కశ్మీర్
- రాజీవ్శుక్ల-హిమాచల్ ప్రదేశ్, చంఢీఘర్
- సుఖేందర్ సింగ్ రామ్దేవ్-రాజస్థాన్
- దేవేందర్ యాదవ్-పంజాబ్
- మానిక్ రావ్ ఠాక్రే-గోవా డయు, నగర్ హవేలి
- గిరిష్ చోడాంకర్-త్రిపుర, సిక్కిమ్, మనిఫూర్, నాగల్యాండ్
- గురుదీప్ సింగ్ -అడ్మినిస్ట్రేషన్
- ట్రెజరర్గా-అజయ్మాకెన్