రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్ల నియామకం

రాష్ట్రాలకు కాంగ్రెస్  ఇంఛార్జ్ల నియామకం

పార్టీ ప్రధాన కార్యదర్శులను వివిధ రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియమించింది కాంగ్రెస్‌ అధిష్ఠానం. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాలతో మార్పులు, చేర్పులు చేశారు.  వివరాలు :

  • ముఖుల్‌ వాస్కీ-గుజరాత్‌
  • జీతేంద్ర సింగ్‌-అస్సాం, మధ్యప్రదేశ్‌కు అదనపు బాధ్యతలు
  • రన్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా-కర్ణాటక
  • దీపక్‌బబారియా-ధిల్లీతోపాటు హర్యాణకు అదనపు బాధ్యతలు
  • సచిన్‌ ఫైలెట్‌-చత్తీష్‌ఘడ్‌
  • అవినాష్‌ పాండే-ఉత్తర్‌ప్రదేశ్‌
  • కుమారి సెల్జా-ఉత్తరాఖండ్‌
  • జి.ఎ.మిర్‌-జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ అదనపు బాధ్యతలు
  • దీపాదాస్‌ మున్సీ-కేరళ, లక్షద్వీప్‌, తెలంగాణకు అదనపు బాధ్యతలు 
  • తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా దీపా దాస్‌మున్సీ
  • జైరాం రమేష్‌-కమ్యునికేషన్‌
  • కేసీ వేణుగోపాల్‌-ఆర్గనైజేషన్‌ 

అదేవిధంగా రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియామకమైన పార్టీ సీనియర్‌ నేతలు 

  • రమేష్‌ చిన్నతల-మహారాష్ట్ర
  • మోహన్‌ ప్రకాష్‌-బీహార్‌
  • చెల్లకుమార్‌-మేఘాలయ, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌
  • అజెయ్‌ కుమార్‌-ఒడిస్సా, తమిళనాడు, పాండిచ్ఛేరిల అదనపు బాధ్యతలు
  • బి సోలంకి-జమ్ము కశ్మీర్‌
  • రాజీవ్‌శుక్ల-హిమాచల్‌ ప్రదేశ్‌, చంఢీఘర్‌
  • సుఖేందర్‌ సింగ్‌ రామ్‌దేవ్‌-రాజస్థాన్‌
  • దేవేందర్‌ యాదవ్‌-పంజాబ్‌
  • మానిక్‌ రావ్‌ ఠాక్రే-గోవా డయు, నగర్‌ హవేలి
  • గిరిష్‌ చోడాంకర్‌-త్రిపుర, సిక్కిమ్‌, మనిఫూర్‌, నాగల్యాండ్‌
  • గురుదీప్‌ సింగ్‌ -అడ్మినిస్ట్రేషన్‌
  • ట్రెజరర్‌గా-అజయ్‌మాకెన్