అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది : ఉద్దవ్ థాకరే

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది : ఉద్దవ్ థాకరే

అయోధ్యలో రామమందిర నిర్మాణం తథ్యమన్నారు శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే. రామాలయ నిర్మాణానికి ముందే అందుకు అవసరమైన చట్టం తీసుకురావాలని కోరారు. అయోధ్యలో పర్యటించిన ఉద్దవ్ థాకరే .. పార్టీ ఎంపీలతో కలిసి రామ్ లీల ఆలయాన్ని సందర్శించారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉద్దవ్ థాకరే పర్యటనతో యూపీ పోలీసులు అయోధ్య పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.