మరోసారి వంట గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి. 15 రోజుల్లోనే ఏకంగా రెండు సార్లు రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. డిసెంబర్ 2న ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెంచిన ఆయిల్ కంపెనీలు… ఇవాళ మరో రూ.50 పెంచుతు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.644 ఉన్న సబ్సిడీ సిలిండర్ రేటు రూ. 694 కు పెరిగింది. 5 కేజీల సిలిండర్ పై రూ.18, 19 కేజీల సిలీండర్ పై రూ. 36.50 పెంచారు. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయి. ఎల్పీజీ సిలిండర్ రేటు ఒక్కో రాష్ట్రంలో ఉంటాయి.
మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..15 రోజుల్లో రెండోసారి
- దేశం
- December 15, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు: మోదీపై సీపీఐ నారాయణ ఫైర్
- Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
- నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి
- T20 World Cup 2024: ఒక్కొక్కరికి 3 కోట్లు.. పాక్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
- తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
- Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష