న్యూఢిల్లీ: ఆరోగ్యంగా ఉన్న యువకులకు 2022 వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. బుధవారం నిర్వహించిన డబ్ల్యూహెచ్వో సోషల్ ఈవెంట్లో సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వ్యాక్సిన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘వ్యాక్సిన్ను తొలుత హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హయ్యస్ట్ రిస్క్ ఉన్న వారితోపాటు వయస్సు మీద పడ్డవారికి ఇవ్వాలనే దానికి అందరూ మద్దతు తెలుపుతారు. వ్యాక్సినేషన్ కోసం యువకులు 2022 వరకు వెయిట్ చేయాల్సిందే’ అని సౌమ్య చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభిణ కొనసాగుతుండటంతో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో కొన్ని వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హెల్తీ యంగ్స్టర్స్కు మరో రెండేళ్లదాకా నో వ్యాక్సిన్
- విదేశం
- October 15, 2020
లేటెస్ట్
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
- ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి
- కేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
- ఏపీలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
- టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత.. పోలీసులు కొట్టారంటూ ఆందోళన
- పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు
- ముంబైలో దుమ్ము తుఫాన్.. ఈ సీజన్ లో నగరాన్ని తాకిన తొలి చినుకు
- తెలంగాణలో గంటగంటకు ... పోలింగ్ శాతం పెరుగుతుంది : సీఈవో వికాస్రాజ్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు