
క్రికెట్
IPL 2025: ఊరించి వదిలేస్తున్నాడు: ప్లే ఆఫ్స్కు ముందు RCB జట్టును వదిలి వెళిపోనున్న విండీస్ స్టార్
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు గాయాలతో ఇబ్బందిపడుతుండగా .. తాజాగా మరో వార్త ఆర్సీబీ జట్టున
Read Moreపాకిస్థాన్ ఆకస్మిక దాడుల ఎఫెక్ట్.. అర్ధాంతరంగా పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
సిమ్లా: ఐపీఎల్ 18లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా జరుగుతోన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు అయింది. పాక్ ఆక్మసిక దా
Read MorePBKS vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. ఢిల్లీ జట్టులో కొత్త ప్లేయర్!
ధర్మశాల వేదికగా గురువారం (మే 8) పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటిం
Read MoreTeam India: గిల్, పంత్ చేతిలో టెస్ట్ భవిష్యత్ పెట్టొద్దు.. అతనికే కెప్టెన్సీ ఇవ్వాలంటున్న మదన్ లాల్, కుంబ్లే
రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు అతని స్థానంలో టెస్ట్ ఫార్మాట్ కు ఎవరు కెప్టెన్ అనే విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంగ్
Read MorePBKS vs DC: ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్కు వర్షం అడ్డంకి.. రద్దయితే కోల్కతా ఇంటికే
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. వర్షం కారణంగా ఈ మ్యా
Read MoreIPL 2025: ప్లే ఆఫ్స్కు ముందు ఢిల్లీ సూపర్ ప్లాన్.. బ్రూక్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
ఐపీఎల్ 2025కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు ముందు కీలక మార్పు చేసింది. ఐపీఎల్ 2025లో సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లకు హ్యారీ బ్రూక్ స్థాన
Read MoreTeam India: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఇకపై మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు
భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి మూడు ఫార్మాట్ లను ముగ్గురు కెప్టెన్లు నడిపించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం (మే 7) టెస్టు ఫార్మాట్&z
Read MoreIPL 2025: రసవత్తరంగా ప్లే ఆఫ్స్ రేస్.. నాలుగు జట్లకు కలిసొచ్చిన కోల్కతా ఓటమి
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా సాగుతుంది. రేస్ లో 7 జట్లు ఉన్నప్పటికీ పోటీ అంతటా 6 జట్ల మధ్యే కొనసాగుతుంది. బుధవారం (మే 7) ఈడెన్ గార్డెన్స్ వే
Read Moreరావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ ఎటాక్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచుల వేదిక మార్పు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ ఎటాక్ జరిగింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సిన సమయంలో జరిగిన ఈ డ్ర
Read MorePSL 2025: వార్నర్ ఫ్యామిలీ టెన్షన్ టెన్షన్.. పాకిస్థాన్ విడిచి వెళ్లేందుకు ఆసీస్ క్రికెటర్ ప్రయత్నాలు
ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న ఓవర్సీస్ ప్లేయర్లలో భయాందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది. లీగ్ నుంచి తప్పుకోవాలని కొందరు ప్లేయర
Read MoreIPLపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మే 11న జరగనున్న పంజాబ్, ముంబై మ్యాచ్ వేదిక మార్పు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్పై పడింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆపరేషన్ సి
Read MoreIPL 2025: ఇద్దరూ సఫారీ ఆటగాళ్లే: సందీప్ శర్మ, నితీష్ రాణా స్థానాల్లో రీప్లేస్ మెంట్ ప్రకటించిన రాజస్థాన్
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాళ్లు సందీప్ శర్మ, నితీష్ రాణా గాయాల కారణంగా ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రా
Read MorePBKS vs DC ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్ : ధర్మశాలలో వర్షం పడుతుందా.. మ్యాచ్ జరుగుతుందా..?
ఐపీఎల్ 2025లో కీలకమైన మ్యాచ్ జరగబోతుంది.. ఫైనల్ కంటే ఉత్కంఠ పోరుకు ధర్మశాల వేదిక అయ్యింది. 2025, మే 8వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు.. పంజాబ్ కింగ్స్.. ఢి
Read More