క్రికెట్

ఆర్సీబీని అమ్మడం లేదు.. స్పష్టం చేసిన ఫ్రాంచైజీ ఓనర్స్‌‌

బెంగళూరు: రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్సీబీ)ని విక్రయిస్తున్నారని వచ్చిన వార్తలపై ఫ్రాంచైజీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. తాము

Read More

WTC ఫైనల్‎కు ప్లేయింగ్ 11 ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఫామ్‎లో లేని స్టార్ ప్లేయర్‎కు ఓపెనర్‎గా ప్రమోషన్

ఇంగ్లాండ్‎లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 11 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టైటిల్ గె

Read More

ఇంగ్లాండ్ సిరీస్‎కు దక్కని ఛాన్స్: కుటుంబంతో కలిసి క్రికెట్ ఆడుతోన్న మహ్మద్ షమీ

జూన్ 20వ తేదీ నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‎కు టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి

Read More

నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై!

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ఇస్తున్నట్లు బాంబ్ పేల్చాడు. అంతర్జాతీయ టెస్టు,

Read More

మెరిసిన కోటియన్, కాంబోజ్‌‌‌‌ .. ఇంగ్లండ్‌‌ లయన్స్‌‌తో రెండో మ్యాచ్ డ్రా

నార్తాంప్టన్‌‌‌‌:  ఇంగ్లండ్‌‌‌‌ లయన్స్‌‌‌‌తో రెండో అనధికార టెస్టు మ్యాచ్‌‌&

Read More

తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌‌‌‌లో .. మహిళా అంపైర్‌‌‌‌‌‌‌‌పై అశ్విన్ గుస్సా

కోయంబత్తూర్: టీమిండియా మాజీ క్రికెటర్‌‌ రవిచంద్రన్ అశ్విన్  తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌‌‌‌లో అనుచితంగా ప్రవర్తి

Read More

ఆ రికార్డు సాధించిన ఏకైక భారత కెప్టెన్ .. ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌లోకి ధోనీ

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. అత్యంత

Read More

సచిన్, సెహ్వాగ్ సరసన ధోని: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‎లో చోటు దక్కించుకున్న కెప్టెన్ కూల్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విజేత మహేంద్ర సింగ్ ధోనికి మరో అరుదైన ఘనత దక్కింది. భారత్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనికి

Read More

ఇంగ్లాండ్ టూర్‎లో కుల్దీప్ తిప్పేస్తాడు.. భారత్‌కు అతడే కీలకమైన బౌలర్: మాథ్యూ హేడెన్

2025, జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌ ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ మొదలు కానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ సిరీస్‎లో

Read More

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‎ల వేదికలు మార్పు.. కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) చివర్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు ఇండియాలో పర్యటించనున్నాయి. టీమిండియాతో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచులు ఆడనున

Read More

కేసును కొట్టేయండి..బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టుకు ఆర్సీబీ

బెంగళూరు చినస్వామి స్టేడయం దగ్గర జరిగిన   తొక్కిసలాట ఘటనలో ఈవెంట్ మేనేజ్ మెంట్  సంస్థ డీఎన్ఎ ఎంటర్ టైన్ మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ &

Read More

నన్ను తిట్టడం కాదు.. చెంపదెబ్బ కొట్టాల్సింది: శ్రేయస్ తిట్టడం కరెక్టేనని ఒప్పుకున్న శశాంక్

ఐపీఎల్ 18లో భాగంగా క్వాలియఫర్‎ 2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 204 పరుగుల భారీ స్కోర్ చేసింద

Read More