యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది . ఈ రోజు(ఏప్రిల్ 14న) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారిజామునుంచే క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సాధారణంగానే యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి ఉంటుంది. ఆందులోనూ శనివారం(second saturday), ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఉచిత దర్శానానికి 4 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ ..ఉచిత దర్శనానికి 4 గంటలు
- నల్గొండ
- April 14, 2024
లేటెస్ట్
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది