- సరయూ నది ఒడ్డున 22లక్షల 23వేల దీపాలతో దీపోత్సవం
- గంగానదికి హారతి ఇచ్చిన సీఎం యోగి ఆదిత్య నాథ్
దీపావళి సందర్భంగా అయోధ్య లోని సరయూ నది ఒడ్డున దీపోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. సరయూ నది ఘాట్ వద్ద సీఎం యోగి గంగానదికి హారతి ఇచ్చారు. లక్షలాది దీపాలతో ఘాట్ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, గవర్నర్, మంత్రులు, సాధువు పాల్గొన్నారు. దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున ఉన్న అన్ని ఘాట్ లలో 22లక్షల 23వేల దీపాలు వెలిగించి గతంలో ఉన్న లక్ష దీపాల రికార్డును బద్దలు కొట్టారు. సరయూ నదిపై లేజర్ షో నిర్వహించారు. బాణసంచాతో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
श्री अयोध्या धाम में मा. राज्यपाल श्रीमती @anandibenpatel जी के साथ माँ सरयू के पावन तट स्थित राम जी की पैड़ी पर आयोजित 'भव्य-दिव्य दीपोत्सव-2023' के अवसर पर...
— Yogi Adityanath (@myogiadityanath) November 11, 2023
https://t.co/TWwbOlWzd1
#WATCH अयोध्या: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने दिवाली की पूर्व संध्या पर सरयू नदी के तट पर 'आरती' की।#Diwali pic.twitter.com/bVXsZkXGvo
— ANI_HindiNews (@AHindinews) November 11, 2023