కొద్ది రోజులుగా ఢిల్లీలో కరోనా వ్యాప్తి కేసులు తగ్గుతున్నాయి. దీంతో ఆన్ లాక్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 24 గంటల్లో 1100 కేసులు నమోదు అయ్యాయన్నారు. ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొందని.. దశల వారీగా ఆన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేస్తామని.. అందరి ఏకాభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీవనోపాధి కోసం దూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చిన రోజువారీ కూలీలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేజ్రీవాల్. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తామన్నారు.
31 తర్వాత దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత
- దేశం
- May 28, 2021
లేటెస్ట్
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి
- సైకాలజీ : ఒక్కసారి ఓడిపోతే పోయేదేం లేదు.. విజయానికి అదే స్ఫూర్తి
- Summer Tour : చరిత్రకు సాక్ష్యం.. ఈ రాచకొండ గుట్టలు.. వెళ్లి చూసొద్దామా..!
- హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు
- రైతుల ద్రోహి కేసీఆర్ : గడ్డం వంశీ కృష్ణ
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Sai Durga Tej: గాంజా ఇక లేనట్టే.. లైన్లోకి హనుమాన్ నిర్మాత
- ఇద్దరి పేర్లతో పెద్దపల్లి బీఫామ్ ఇచ్చిన బీజేపీ
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- రాజస్థాన్లో కూలిపోయిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం