లిక్కర్ కింగ్ పాంటీ చెద్దా అలియాస్ గురుదీప్ సింగ్కు చెందిన రూ.400 కోట్ల విలువైన ఫామ్ హౌస్ను డీడీఏ అధికారులు కూల్చివేశారు. ఢిల్లీ ఛతర్పూర్లో 10 ఎకరాలలో కట్టిన ఉన్న ఈ ఫామ్హౌస్ను నేలమట్టం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ భవంతిని నిర్మించారని, స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా కూల్చివేశామని చెప్పారు.