400 కోట్ల విలువైన ఫామ్​హౌస్​ కూల్చివేత

400 కోట్ల విలువైన ఫామ్​హౌస్​ కూల్చివేత

 లిక్కర్ కింగ్ పాంటీ చెద్దా అలియాస్ గురుదీప్ సింగ్​కు చెందిన రూ.400  కోట్ల విలువైన ఫామ్​ హౌస్​ను డీడీఏ అధికారులు కూల్చివేశారు. ఢిల్లీ ఛతర్​పూర్​లో 10 ఎకరాలలో కట్టిన ఉన్న ఈ ఫామ్​హౌస్​ను నేలమట్టం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ భవంతిని నిర్మించారని, స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా కూల్చివేశామని చెప్పారు.