భారత వైమానిక దళంలోకి రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చిన తర్వాత పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల అంతు చూస్తామన్నారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్. రాఫెల్ విమానాలతో వైమానిక దళ సామర్థ్యం మరింత బలపడుతుందన్నారు. విమానాలు చేతికి అందిన తర్వాత సరిహద్దులు దాటకుండానే పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తామన్నారు. ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న రాజ్నాథ్… భారత్-అమెరికా మధ్య జరగనున్న 2 ప్లస్ 2 చర్చల్లో పాల్గొననున్నారు.
బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్రవాద శిబిరాల ధ్వంసం
- దేశం
- December 18, 2019
లేటెస్ట్
- VD12 Vijay Devarakonda : VD 12 అప్డేట్పై డైరెక్టర్ గౌతమ్ లెటర్ రిలీజ్..రౌడీ ఫ్యాన్స్ సహనానికి మరో పరీక్ష పెట్టారుగా
- చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం
- ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది : గడ్డం వంశీ కృష్ణ
- Kannappa: కన్నప్పలో శివుడు ప్రభాసే.. క్లారిటీ వచ్చేసింది
- రూ.200 కోట్ల వ్యయం.. ఈశాన్య భారతాన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
- ఈ నెల 11న రాహుల్ గాంధీ కడప పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చెయ్యాలె : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- Fahadh Faasil: ఓపెన్గా చెప్పాలంటే.. పుష్ప వల్ల నాకు కొత్తగా ఒరిగింది ఏమీలేదు
- ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి
- ఇలా చేస్తే ఉల్లి సాగుకు తిరుగుండదు..
Most Read News
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- పిటిషన్ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు
- OMG : మీరు ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా..క్యాన్సర్ రావొచ్చంట..!