![అమ్మ ఆదర్శ స్కూల్లో రిపేర్లు పూర్తి చేయాలి : ప్రతిమ సింగ్](https://static.v6velugu.com/uploads/2024/05/district-additional-collector-pratima-singh-ordered-to-complete-ongoing-repairs-in-amma-adarsha-school-immediately_G5tfwUPAjy.jpg)
ఆమనగల్లు, వెలుగు: అమ్మ ఆదర్శ స్కూల్లో జరుగుతున్న రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా అడిషనల్కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం మాడ్గుల్ మండలంలోని గిరికొత్తపల్లి స్కూల్ను సందర్శించి రిపేర్పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్కూల్ప్రారంభం నాటికి రిపేర్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో సరస్వతి, ఎంపీవో వేజన్న, ఎంఈరవో సర్దార్ నాయక్, ఏఈ సూర్య వంశీ పాల్గొన్నారు.