కోల్బెల్ట్,వెలుగు: మందమర్రి మార్కెట్ రెండోజోన్కు చెందిన చిన్నారులు ఒజ్జ హార్దిక్, కార్తీక్ కు శుక్రవారం ‘మా పద్మావతి వెల్ఫేర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.12వేల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల వారి తల్లి అనారోగ్యంతో చనిపోగా అంతకుముందు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. వీరికి ఫౌండేషన్స్ నిర్వాహకుడు అడ్వకేట్ రంజిత్గౌడ్ ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించిన ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు గుడ్ల రమేశ్, బుర్ర ఆంజనేయులు, సట్ల సంతోశ్, మహంతి అర్జున్, తిరుమల్రెడ్డి, సతీశ్, కిరణ్, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.
అనాథ పిల్లలకు ఆర్థిక సాయం
- ఆదిలాబాద్
- April 6, 2024
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్బాబు
- సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు
- అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం
- అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టుతున్న బీజేపీ : మంత్రి సీతక్క
- షెఫాలీ వర్మ దంచెన్.. ఇండియా విమెన్స్ టీమ్ విన్
- ఎన్నికల ట్రైనింగ్కు గైర్హాజరైన 75 మందికి నోటీసులు
- నవీన్ చంద్రకు అరుదైన గౌరవం
- వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : ప్రేమ్ సాగర్ రావు
- లెటర్ టు ఎడిటర్ : ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉండాలి
- కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం