న్యూఢిల్లీ : దేశంలోని 27 వేల కిరాణాషాపులతో జట్టు కడుతున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. 700 నగరాలలోని ఈ కిరాణా షాపులతో కలవడం ద్వా రా పండగ సీజన్ (బిగ్ బిలియన్ డేస్) కోసం సప్లై చెయిన్ మరింత పటిష్టపరుచుకున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకే వారితో జత కడుతున్నట్లు ఫ్లిప్కార్ట్ వివరించింది. కొత్త ప్రాంతాలు, కొత్త కస్టమర్లను చేరుకోవడం కూడా దీంతో సాధ్యపడుతుందని పేర్కొంది. కిరాణా షా పులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపింది.కిరాణా షాపులను చేర్చుకునే ప్రయత్నం ఆరు నెలల కిందటే మొదలు పెట్టినట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. పండగ సీజన్లో కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకునే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. దేశంలోని అన్ని పిన్కోడ్లకూ రోజూ 10 లక్షల షిప్మెం ట్లను చేరవేస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
కిరాణాషాపులతో ఫ్లిప్ కార్టు దోస్తీ
- బిజినెస్
- September 10, 2019
లేటెస్ట్
- ఇసుక లారీ డ్రైవర్లకు కౌన్సెలింగ్
- నేరడిగొండ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం
- స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించిన కలెక్టర్
- ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత.. క్రికెట్ ఫ్యాన్స్కు పోలీసుల సూచనలివే..
- మంచిర్యాల జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోళ్లు
- రేచిని పోలింగ్ బూత్లో 100 శాతం ఓటింగ్
- నాటు బాంబు తిని తీవ్రంగా గాయపడ్డ ఎద్దు
- మార్కెట్ బంద్.. నిర్మానుష్యంగా జైనూర్
- సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?