గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే నెల 1 నుంచి ఎలాంటి నిధులనైనా నేరుగా పంచాయితీ అకౌంట్లలో జమ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక నుంచి గ్రామ పంచాయితీల్లో నిధులు, బిల్లుల చెల్లింపుల సమస్య ఉండదన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని కులబ్ గుర్, కంగ్టీ, నారాయణఖేడ్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. దీన్ దయాళ్ జాతీయ పంచాయితీ 2021–--22 అవార్డుల ప్రదానోత్సవం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ గ్రామాలను చూసి దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయితీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయని ఆయన తెలిపారు.
వచ్చే నెల 1 నుంచి జీపీ అకౌంట్లలో ఫండ్స్
- హైదరాబాద్
- March 28, 2023
లేటెస్ట్
- సింగపూర్ ప్రధాన మంత్రిగా లారెన్స్ వాంగ్ ప్రమాణం
- వడ్లు కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు
- 100 శాతం సీవేజ్ ట్రీట్మెంట్ దిశగా అడుగులు
- పదేండ్లలో మోదీ చేసింది ఇదేగా?
- జాబ్ పోయిందని అమెరికా వదిలి వెళ్లకండి: యూఎస్ సీఐఎస్
- మైనార్టీ ఓట్లు ఎటు వైపో..లీడర్లతో కలిసి గెలుపు లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీల క్యాండిడేట్లు
- మెదక్ జిల్లాలో రైతుల చూపు ఆయిల్ పామ్ సాగు వైపు
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. ఇరువర్గాలు పరస్పర దాడి.. ముగ్గురికి గాయాలు..
- బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్
- ఎమ్మెల్సీ ఎన్నికలకు ..బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..