న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవునున్నారని తెలిసింది. ఈ విషయంపై ఎయిమ్స్ క్లారిటీ ఇచ్చింది. ‘కరోనా ట్రీట్మెంట్ కోసం అమిత్ షా ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు’ అని ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వైరస్ పాజిటివ్గా తేలిన అనంతరం డాక్టర్ల సూచన మేరకు ఈ నెల 18న షా ఎయిమ్స్లో చేరారు. ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రణ్దీప్ గులేరియా పర్యవేక్షణలో షాను అబ్జర్వేషన్లో ఉంచారు.
కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా.. త్వరలో డిశ్చార్జ్!
- దేశం
- August 30, 2020
లేటెస్ట్
- జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్
- Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సినిమా రావడం కష్టమే.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు
- ఏపీ లోక్సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్
- అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
- చాలామంది లవర్స్లో ఈ రోగం: లవ్ బ్రెయిన్ లక్షణాలు ఇవే
- బాలికతో అసభ్య ప్రవర్తన.. 20 ఏండ్లు జైలు శిక్ష
- సీఎం రేవంత్ ను కలిసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ కేసు: అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు
- గవర్నమెంట్ కాలేజీ స్టూడెట్కు 958 మార్కులు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?