హైదరాబాద్

సంక్షేమం, రాజకీయాల్లో యాదవులకు సముచిత స్థానం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి  సదర్ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్, వెలుగు: తెలం

Read More

తెలంగాణ ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన

Read More

బిహార్ ఎన్నికల్లో.. ఎంఐఎం నుంచి మాజీ క్రికెటర్ కైఫ్ పోటీ

మొత్తం 25 మందితో తొలి లిస్ట్  న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ మేరకు 25 మంది అభ

Read More

నిందితుడిని మంత్రి కారులో తీసుకెళ్తుంటే కేసు పెట్టరా?: సబితా ఇంద్రారెడ్డి

      రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది     బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ హైదరాబాద్

Read More

రైతుల ప్రయోజనాలే ప్రజాప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల

వ్యవసాయ పథకాలను ఒక్కొక్కటిగా మళ్లీ తెస్తున్నాం గత ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని ఫైర్ హైదరాబాద్, వెలుగు:

Read More

ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలి వీహెచ్పీ డిమాండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ పేరును ‘‘ఇంద్రప్రస్థ’’గా మార్చాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌‌‌‌పీ) డిమాండ్ చేసింది. రా

Read More

ప్రజలకు మంత్రి దామోదర దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంట్లో జ్ఞానం, సంతోషం, శ్రేయస్సుల

Read More

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. నివాళులర్పించనున్నసీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తా

Read More

2024-25 సంవత్సరానికి కొత్తగా 10 వేల 650 ఎంబీబీఎస్ సీట్లు

న్యూఢిల్లీ: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) 2024–25వ సంవత్సరానికి కొత్తగా10,650 ఎంబీబీఎస్ సీట్లను ఆమోదించింది. కొత్తగా 41 మెడికల్ కాలేజీలకు ఆమోద

Read More

బుద్ధవనానికి సరికొత్త శోభ!.. ప్రతి వారం వన్డే టూర్ ఏర్పాటు

    మహాబోధి సొసైటీకి 5 ఎకరాలు కేటాయింపు      వెడ్డింగ్ డెస్టినేషన్, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణం    

Read More

పారిస్ మ్యూజియంలో భారీ చోరీ.. విలువైన నెపోలియన్, మహారాణి నగలు గాయబ్

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్​లోని ప్రపంచ ప్రసిద్ధ ఆర్ట్ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మోనాలిసా చిత్రం ఉన్న లూవ్ర్ మ్యూజియంలో దుండగ

Read More

ద్రోహుల ఓట్లు నాకక్కర్లేదు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

పాట్నా: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బిహార్‌‌‌‌లోని అర్వాల్

Read More