హైదరాబాద్

హైదరాబాద్లో గంజాయి తనిఖీలకు వెళ్లి.. నిల్చున్న చోటే కుప్పకూలిన కానిస్టేబుల్

ఇటీవలి కాలంలో ఎక్కువ మందిని బలితీసుకుంటున్న సమస్య గుండెపోటు. అరోగ్యంగా ఉన్న యువకులు కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం (జూన

Read More

కిరాణ షాపుకు వెళ్లి వచ్చేలోపే.. ఇద్దరు మైనర్ అక్కా చెల్లళ్లు ఆత్మహత్య.. బాలాపూర్లో విషాద ఘటన

ఎల్బీనగర్, వెలుగు:  హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బాలాపూర్ పరిధిలో శనివారం (జూన్ 21) విషాదకర ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్, శుభోదయ నగర్ కాలనీలో ఇద్దరు

Read More

మద్యానికి బానిసైనవాళ్లు నేరాలకు పాల్పడితే ఉపేక్షించకూడదు: హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: కల్తీ మద్యం, సారా వంటి వాటికి బానిసలయ్యే వాళ్లపై కనికరం చూపాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. వాటి వల్ల ప్రజల జీవితాలు దెబ

Read More

టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అధికారుల అవినీతి, ఏసీబీ దాడుల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని జీహెచ్ంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీస

Read More

ఇక నుంచి స్కూళ్ల తనిఖీలు టీచర్లతోనే.. 2 వేల మందికి బాధ్యతలు.. ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు

ప్రైమరీ స్కూళ్లలో ఎస్​జీటీలు, పీఎస్ హెచ్ఎంల ఇన్స్పెక్షన్స్      యూపీఎస్, హైస్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్లు    

Read More

ఆరోగ్య సంరక్షణలో ఏఐపై సదస్సు

‘యశోద’లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు హైదరాబాద్,  వెలుగు: “విప్లవాత్మక ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (

Read More

తెలంగాణలో 6 రోజుల్లో 7,770 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పంట పండే ప్రతి గుంట భూమికి అందిస్తం ఔటర్ లోపల సాగులో ఉన్న భూములకే చెల్లిస్తం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలో కేవలం 6 రోజుల్లో రైతు భరోసా

Read More

వరద ముప్పు లేని హైదరాబాదే లక్ష్యం : హైడ్రా కమిషనర్ రంగనాథ్

వాల్యూయర్స్ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ సిటీ, వెలుగు:  ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల సాకారం కావాలంటే, బ్యాంకర్ల పాత్ర అత్యంత

Read More

గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకల్లో తొక్కిసలాట..నర్సింగ్ విద్యార్థినికి అస్వస్థత

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవంలో తొక్కిసలాట జరిగింది. వేడుకలకు భారీగా జన సమీకరణ చేసిన అధికారులు.. మంచినీరు

Read More

డ్రగ్స్ కట్టడికి యువత ముందుకు రావాలి : డీజీపీ జితేందర్‌‌‌‌

మత్త పదార్థాలపై అవగాహన కల్పించాలి ఈనెల 26న అంతర్జాతీయ డ్రగ్స్  డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్‌‌, వెలుగు: డ్రగ్స్&

Read More

తెలంగాణలో భూసమస్యలపై 8.58 లక్షల అప్లికేషన్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వీలైనంత తొందరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం  హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మూడు ద‌‌‌‌‌‌‌&z

Read More

మరో 4,021 మందికి ‘చేయూత’ పింఛన్ .. మే నెల నుంచి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటివరకు అందుతున్న 4,011 మందికి ఇది రెట్టింపు ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్​ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందజేత  ​హైదరాబ

Read More

ఎడ్ సెట్లో 30,944 మంది క్వాలిఫై .. ఫలితాలు రిలీజ్ చేసిన బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎడ్ సెట్ ఫలితాల్లో 96.38శాతం మంది క్వాలిఫై అయ్యారు. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఎడ్ సెట్– 2025 ఫలితాలను టీజీసీహెచ్ఈ

Read More