హైదరాబాద్
హైదరాబాద్ లో కటౌట్ల కల్చర్ తెచ్చింది గోపీనాథే : కేటీఆర్
శనివారం ( ఆగస్టు 30 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలిపింది సభ. ఇవాళ ఉదయం 10 :30 నిమిషాలకు
Read Moreఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్రావు గెలుపు ...ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ..విక్రమ్రావుపై 33 ఓట్లు మెజార్టీ
విక్రమ్రావుపై 33 ఓట్లు మెజార్టీ భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల
Read More93% సర్కారుబడుల్లో కరెంట్ సౌకర్యం..1814 బడుల్లో సోలార్ ప్యానెల్స్ ..యూడైస్ ప్లస్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు అన్ని సర్కారు స్కూళ్లలో కరెంట్ సౌకర్యం ఉంది. మొత్తం 93శాతం బడుల్లో ఎలక్ర్టిసిటీ ఫంక్షనింగ్లో ఉంది. కేంద్ర విద్
Read Moreపింఛన్ల పంపిణీ స్పీడప్
పోస్ట్ మాస్టర్లకు 5జీ మొబైల్ ఫోన్లు, ఎల్1 ఫింగర్ ప్రింట్ మెషీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క.. రాష్ట్రవ్యాప్తంగా 6,300 మందికి అందజేత
Read Moreమంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్కు గ్రీన్ సిగ్నల్.. ఫలించిన MP వంశీ పోరాటం
మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్కు రైల్వే గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక నుంచి మంచిర్యాల
Read Moreకాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబట్టాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నిలదీయాలి బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకోవడంలో ఆల
Read Moreమాగంటి గోపీనాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్ రెడ్డి
శనివారం ( ఆగస్టు 30 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలుపుతూ
Read Moreట్రిబ్యునల్ కేటాయింపులు లేకుండానే ఏపీ నీళ్లు తరలిస్తున్నది
తెలుగు గంగ నుంచి 40 టీఎంసీలు తీసుకెళ్తున్నది బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు ఔట్ సైడ్ బేసిన్కు నీళ్లు తీసుకెళ్లకుండా చూడాలని వ
Read Moreఅథ్లెట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా
హైదరాబాద్, వెలుగు: క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హాకీ
Read Moreట్రంప్ టారిఫ్స్ చెల్లవ్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్ట్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్స్ చట్టబద్ధమైనవి కాద
Read Moreనాలుగు నెలల్లో 74,955 కోట్లు వచ్చినయ్
కాగ్ జులై రిపోర్ట్లో వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో రాష్ట్ర ఖజనాకు వచ్చిన మొత్తం రాబడి రూ.74,955.74
Read Moreట్రేడింగ్ పేరుతో రూ.3.3 కోట్లు లూటీ..టెలిగ్రామ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల టోకరా
హైదరాబాద్, వెలుగు: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్&
Read Moreసిగాచి బాధితులకు పరిహారం చెల్లించాం..హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు
Read More












