హైదరాబాద్

బస్‌ పాస్‌ రేట్లు పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1150.. రేటు పెరిగాక ఎంతంటే..

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లను పెంచింది. సోమవారం నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజల తీసుకునే బస్ పాసులతో పాటు, స్టూ

Read More

కాళేశ్వరం డిజైన్ల మార్పు ఇంజినీర్ల నిర్ణయం: హరీష్ రావు

కాళేశ్వరం డిజైన్ల మార్పు పూర్తిగా ఇంజినీర్ల నిర్ణయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్ ల మార్పు టెక్నికల్ అంశమని.. అది ఇంజిన

Read More

శాఖ కేటాయింపుపై కుండబద్ధలు కొట్టిన మంత్రి వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హస్తినలో బిజీబిజీగా గడిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబంతో కలిస

Read More

అదృష్టం అంటే ఇదే.. తండ్రి లక్ష పెట్టి కొన్న స్టాక్స్.. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.80 కోట్లు

పెట్టుబడుల విషయంలో ఉండాల్సింది రెండు ప్రధాన లక్షణాలు మాత్రమే. ఒకటి సరైన పెట్టుబడిని ఎంపిక చేసుకోవటం రెండవది దాని నుంచి మంచి ఫలాల  కోసం అవసరమైన సమ

Read More

కాళేశ్వరం కమిషన్: 45 నిమిషాలపాటు కొనసాగిన హరీష్ రావు విచారణ

మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ  ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఆయనను కమిషన్ విచారించింది. కాళేశ్వరం నిర్మాణంలో అప్పటి నీటిపారు

Read More

త్వరలో బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం మాయం..! కర్ణాటక సీఎం ఏమన్నారంటే..?

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట

Read More

ఎల్‌‌ఐసీ ఎండీ సత్‌‌ పాల్ భనూకి అదనపు బాధ్యతలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎల్‌‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సత్ పాల్ భనూకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌‌ఐస

Read More

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు తొలుత కొమ్మిన

Read More

సమాజ పురోగతికి కృషి చెయ్యాలి: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

ముషీరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే మన సంస్కృతి చాలా గొప్పదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ అన్నారు. అన్ని దేశాల వారిని గౌరవిస్తామని, కానీ చై

Read More

గౌతమ్ అదానీ శాలరీ కంటే.. ఆయన కంపెనీలో పనిచేసేటోళ్ల శాలరీలే ఎక్కువ !

న్యూఢిల్లీ: భారతదేశంలో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ (62 ) 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ( ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో) మొత్తం రూ.1

Read More

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

హైదరాబాద్: తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ SIT ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను కీలక

Read More

హైదరాబాద్ సిటీలో అడ్వకేట్ కిడ్నాప్ : కోటి రూపాయలు డిమాండ్

హైదరాబాద్ లో కిడ్నాప్ జరిగింది. వనస్థలిపురంలోని సరస్వతినగర్ SNR అపార్ట్ మెంట్ నుంచే ఈ కిడ్నాప్ జరగటం సంచలనంగా మారింది. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా

Read More

కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు

కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు  కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.

Read More