హైదరాబాద్
రాష్ట్రమంతా గజగజ..19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగు తున్నది. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. ఏడు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీలు,
Read Moreతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
నెదర్లాండ్స్ ఎన్నారైలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు ఎఫ్సీసీఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రసంగం న్యూఢిల్లీ, వెలుగు:నెదర్లాండ్స్లో ఉన్న ఎన్
Read Moreఅడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా!..అన్నీ సక్రమంగా ఉన్నా..పైసలిస్తేనే ఫైల్ క్లియర్
భూ భారతిలో మార్పుచేర్పులకు లంచాలు డిమాండ్ అన్నీ సక్రమంగా ఉన్నా..పైసలిస్తేనే ఫైల్ క్లియర్ 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు
Read Moreహైదరాబాద్లో భారీ చోరీ.. సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో.. రూ. మూడు కోట్ల మిషనరీ సామాగ్రి మాయం !
హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. జీతాలివ్వలేక మూతపడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన సామాగ్రి మాయం అయ్యింది. కుత్బుల్
Read Moreసికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి ఇస్లామియా హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీ రామ ఎంటర్ప్
Read Moreహైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభించిన మంత్రి జూపల్లి.. ఈసారి ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాద్ బుక్ ఫెయిర్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. NTR స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను డిసెంబర్ 19న ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
Read Moreతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: నెదర్లాండ్స్ NRI లకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు
పెట్టుబడుల రంగంలో భవిష్యత్ ఇండియాదేనని అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పారిశ్రామిక, ఇతర రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానం భారత్ అని అన్నారు. వ
Read Moreమావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం (డిసెంబర్19) తెలంగాణ కేడర్ కు చెందిన 41 మంది మావోయిస్టులు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసి
Read Moreఇంత దారుణం ఏంటయ్యా : ఇంటి అద్దె అడిగిన ఓనర్ ను చంపేసిన మొగుడు పెళ్లాం
అద్దె కోసం వచ్చారు.. జంట చక్కగా ఉంది.. పద్దతిగా ఉన్నారు కదా అని.. తన ఇంటిని అద్దెకు ఇచ్చింది ఓనర్. రెండు నెలలు సక్రమంగానే అద్దె కట్టారు.. ఆ తర్వాత అసల
Read Moreఏలూరు జిల్లా జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ.. రౌడీషీటర్ జగదీష్ పై ఖైదీల దాడి..
ఏలూరు జిల్లా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఏలూరుకు చెందిన రౌడీషీటర్ జగదీష్ పై కొందరు ఖైదీలు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ( డిసెంబర్ 19 ) జరి
Read MoreKPHB కాలనీని ముక్కలు చేయొద్దు : గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు
హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్ బి డివిజన్ ను విభజించవద్దని ఆ కాలనీ వాసులు నిరసనకు దిగారు. కాలనీ అస్తిత్వాన్ని కాపాడు
Read Moreవిశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. ఎర్రటి అలలు ఎగిసిపడుతున్నాయి.. ఎందుకిలా..?
సలార్ సినిమాలో ప్రభాస్ కన్సార్ ఎరుపెక్కాలా అన్నట్లు వైజాగ్ లోని సముద్రం ఎరుపెక్కింది. ఆర్కే బీచ్ లో ఎగసిపడుతున్న అలలు ఎరుపు రంగులోకి మారాయి.. అది నీరా
Read Moreస్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట విశాఖ వాసులకు వల.. రూ. 2 కోట్ల మోసం..
ఏపీలోని విశాఖపట్టణం వాసులే టార్గెట్ గా జరిగిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 15 మంది విశాఖ వాసుల నుంచి రూ.
Read More












