
హైదరాబాద్
కాచిగూడలో భారీ చోరీ..దంపతులకు మత్తుమందు ఇచ్చి కేజీ గోల్డ్, రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన పనిమనుషులు
హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడి జరిగింది. వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో కేజీ బంగారం, రూ.70లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉండే పని మనుషులు
Read Moreస్కూల్ పిల్లల కోసం సమ్మర్ క్యాంప్
28 నుంచి పలు అంశాలపై ట్రైబల్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ హైదరాబాద్, వెలుగు: స్కూల్ పిల్లల కోసం ట్రైబల్ ఆర్ట్, క్రాఫ్ట్ సమ్మర్ క్యాంప్ నిర్వ
Read Moreరెండేండ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవ్..నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపణ
పంజాగుట్ట, వెలుగు: కాంట్రాక్టర్లు చేసిన పనులకు రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది
Read Moreబీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
ఈ నెల 22 నుంచి వచ్చే నెల12 వరకు చాన్స్ హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 2025–-26 అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల
Read Moreఘోస్ట్ ఫ్యాకల్టీని సహించం : మంత్రి దామోదర
వైద్య విద్యలో నాణ్యత దెబ్బతింటే ప్రజల ప్రాణాలకే ముప్పు: మంత్రి దామోదర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్స్, డీన్స్, ప్రిన్సిపాల్స్&
Read Moreవేసవి సెలవుల్లో ఏఐ ల్యాబులు ఓపెన్ చేయండి
అధికారులకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్&zw
Read Moreఎస్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
విద్యా శాఖ సెక్రటరీకి టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులను
Read Moreమహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. 27న విచారణకు పిలుపు
హైదరాబాద్: సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హా
Read Moreనిమ్స్లో ఓపీ.. ఇక ఈజీ
కియోస్క్ మెషిన్లతో రోగులే స్వయంగా ఓపీ తీసుకోవచ్చు సొంతంగా బీపీ చెక్ చేసుకునేందుకు బీటీఎమ్ టెక్నాలజీ సహాయంతో రోగులకు ఈజీగా, ఫాస్ట్గా ట్రీ
Read Moreభూమి పాయే.. డబ్బూ పాయే.. బతికేదెట్లా!..భూ నిర్వాసితుల నుంచి రూ. 200 కోట్ల దోచేసిన ఫైనాన్షియర్లు
రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న బాధిత రైతులు ఖైరతాబాద్, వెలుగు: అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ చేయించిన సుమారు రూ. 200 కోట్లను ఫైనాన్ష
Read Moreఎల్ఆర్ఎస్కు గడువు పెంచినా.. స్పందన అంతంతే.. 20 రోజుల్లో 70 కోట్లు మాత్రమే వసూలైన ఫీజు
మరో 9 రోజుల్లో ముగియనున్న గడువు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 7 వేల కోట్లు రావొచ్చని అంచనా ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు మాత్రమే వసూలు
Read Moreపౌరసత్వం కేసులో విప్ ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని : ఎమ్మెల్యే రమేశ్ బాబు
హైకోర్టు ఆదేశాల మేరకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ. 5 లక్షలు హైదరాబాద్, వెలుగు: పౌరసత్వం వివాదంల
Read Moreఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : ఎమ్మెల్సీ కోదండరాం
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ
Read More