
హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. త్వరలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు
రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్వోసీకి సమగ్ర వివరాలు అందించాలని ఏఏఐకి ఆదేశం భవిష్యత్తులో శిక్షణ కేంద్రాన్ని కూడా
Read Moreఅది పరిశ్రమలకు కేటాయించిన భూమి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన
పిటిషనర్లు ఒక్క గూగుల్మ్యాప్లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదు కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్&z
Read Moreరవాణా శాఖలో ఏఐ..ఫస్ట్ టైం ఖైరతాబాద్ ఆర్టీఐ ఆఫీసులో
ఖైరతాబాద్ ఆఫీసులో వారం రోజులుగా అమలు సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ అనుసంధానం బ్రోకర్లను గుర్తించి కమిషనర్ఆఫీసుకు సమాచారం అవినీతి, అక్రమా
Read Moreస్పీకర్ స్వతంత్రుడు..ఆయనను కోర్టులు ఆదేశించలేవ్
ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీసు తరఫున వాదనలు నిర్ణయం తీసుకునే దాకా ఆగకుండా పిటిషన్లు వేస్తనే ఉన్నరు స్పీకర్కు రాజ్యాంగం విశేషాధ
Read Moreబీసీ బిల్లులు ఆమోదించకపోతే... కేంద్రంపై యుద్ధమే
మా డిమాండ్పై దిగిరాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే: సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కిపెడ్తున్నరు? మేం గుజరాత్లో సెంట్
Read Moreమూసీకి 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ పరిసరాల్లో ప్రణాళికరహిత నిర్మాణాల అభివృద్ధి జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ
Read Moreహైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో నాంపల్లి, అసెంబ్లీ స్టేషన్ల మధ్య మెట్రో రైలు నిలిచిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు
Read Moreపేదలు సన్న బియ్యం స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
ములుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2) ములుగు జిల్లాలోని గోవింద రావు పేట, మల్
Read Moreదేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు..ఇబ్బందుల్లో యూజర్లు
దేశ వ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. డౌన్ డెటెక్టర్ లోని డేటా ప్రకారం గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప
Read Moreఅమీన్ పూర్ ఘటనలో మరో ట్విస్ట్.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపింది
అమీన్ పూర్ లో కన్నతల్లి ముగ్గురు పిల్లలను చంపిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కన్నతల్లి రజిత పెరుగన్నంలో విషం కలపడం వల్లే ముగ్గురు పిల్ల
Read Moreచెట్లు పెరిగితే అడవి ఐతదా?.. హెచ్సీయూ ఇష్యూపై మంత్రి జూపల్లి
హైదరాబాద్: హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని.. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్
Read Moreఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పెంపు..ఎప్పటి వరకు అంటే.?
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంచింది. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 వరకు ప్రభు
Read Moreగచ్చిబౌలి భూముల్లో రేపటి (ఏప్రిల్ 3) వరకు పనులు ఆపండి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వివాదస్పదంగా మారిన కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి (2025, ఏప్రిల్ 3) వరకు
Read More