ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు డేట్ ఫిక్స్

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు డేట్ ఫిక్స్

టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో.. గ్రూప్ 2 స్టేజ్ లో భారత్ తలపడనుంది. ఈ గ్రూప్ లో ఇండియాతోపాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న దాయాది పాక్ తో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్ టోర్నమెంట్ లో అత్యంత ఆసక్తికరమైనదిగా చెప్పొచ్చు. కాగా టీ20 ప్రపంచ కప్ 2021లో లీగ్ ద‌శ‌లో పాక్ చేతిలో టీమిండియా ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.

మరిన్ని వార్తల కోసం:

ఇండ్లు కొనేవారికి బడ్జెట్‌‌లో తీపి కబురు?

గోవా కోసం ఆప్ భారీ ప్లాన్స్