జులై 2 నుంచి ఐసీఎస్​ఈ ఎగ్జామ్స్

జులై 2 నుంచి ఐసీఎస్​ఈ ఎగ్జామ్స్

న్యూఢిల్లీ: పెండింగ్ లో ఉన్న ఐసీఎస్​ఈ క్లాస్​ టెన్త్​, ఐసీఈ ట్వల్త్​ పరీక్షల తేదీలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) శుక్రవారం ప్రకటించింది. ‘‘ ట్వల్త్​ స్టూడెంట్లకు జులై 2 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి. టెన్త్​ స్టూడెంట్లకు జులై 1 నుంచి 14 వరకు పరీక్షలు జరుపుతాం. శానిటైజర్ బాటిల్స్, మాస్కుల్ని స్టూడెంట్స్​ తప్పకుండా తమతోపాటు తెచ్చుకోవాలి” అని సీఐఎస్​సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెర్రీ అరాథాన్ అన్నారు. ఎగ్జామ్ హాల్స్ లో ఫిజికల్‌ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, లాక్​డౌన్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్కూళ్లను ఆదేశించారు.

For More News..

టీ20 వరల్డ్ కప్ వాయిదా!

నలుగురు యువకులు.. ఓ బాలికను..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర