దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 541 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా 30 వేల 757 కరోనా కేసులు వచ్చినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశంలో కరోనా నుంచి మరో 67 వేల 538 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3 లక్షల 32 వేల 918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.61 శాతనికి స్వల్పంగా పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 174.24 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణ చేసినట్లు తెలిపింది కేంద్రం.
India reports 30,757 fresh COVID cases, 541 deaths, and 67,538 recoveries in the last 24 hours
— ANI (@ANI) February 17, 2022
Active case: 3,32,918
Daily positivity rate: 2.61%
Total recoveries: 4,19,10,984
Total vaccination: 1,74,24,36,288 pic.twitter.com/s52FRYk2vR