
విదేశం
నేపాల్లో వరదలు..18 మంది గల్లంతు
ఖాట్మండు: నేపాల్- చైనా బార్డర్లో వరదలు ముంచెత్తడంతో ఈ రెండు దేశాలను కలిపే ఫ్రెండ్ షిప్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో18 మంది గల్లం
Read Moreబ్రెసీలియా చేరుకున్న ప్రధాని మోదీ
బ్రెసీలియా: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జులై 09) బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా చేరుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సి
Read Moreషిప్ బిల్డింగ్లో అమెరికాకు చెక్ పెడుతున్న చైనా!
గత సామ్రాజ్యాల విస్తరణలో ఓడల నిర్మాణం, సముద్ర సరుకు రవాణా కీలకపాత్ర పోషించింది. 15 నుంచి 17వ శతాబ్దం వరకు &n
Read Moreఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యాం: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన
చైనా, యూకేతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం డీల్ కుదుర్చుకోని దేశాలకు లేఖలు పంపామని వెల్లడి వాషింగ్టన్: ఇండియాతో ట్రేడ్ డీల్ కు చేరువయ్యామని అమెర
Read Moreప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది స
Read Moreఇటలీలో షాకింగ్ ఘటన..విమానం ఇంజిన్లో దూసుకుపోయి వ్యక్తి మృతి
ఇటలీలో షాకింగ్ ఘటన..ఉత్తర ఇటలీలోని మిలన్ బెర్గామో ఎయిర్ పోర్టులో మంగళవారం(జూలై8) ఉదయం ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న విమాన
Read Moreనీటి కరువుతో కాబూల్..2030 నాటికి మోడరన్ సిటీ ఎడారిగా మారే ప్రమాదం!
కాబూల్.. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని..మోడరన్ సిటీ..ఇప్పుడు అత్యంత భయంకరరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే నీటి కొరత..గత కొన్నేళ్లుగా అడుగంటిన భూగర్భజలాలు,
Read Moreనర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: యెమెన్ జాతీయుడి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియను ఉరి తీసే తేదీ ఖరారు అయ్యింది. 2025, జూలై 16న నిమిషా ప్రియకు
Read Moreఅకౌంట్లు బ్లాక్ చేయమని ఆదేశించలేదు: X ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ఇండియాలో బ్లాక్ చేయడం వివాదానికి దారి తీసింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకే ర
Read MoreArchita Phukan Viral : అర్చిత ఫుకాన్ ఎవరు? కెండ్రా లస్ట్ 'డీల్'తో చరిత్ర సృష్టిస్తుందా?
భారతీయ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రస్తుతం అర్చిత ఫుకాన్ పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా ఆమె ప్రముఖ అంతర్జాతీయ అడల్ట్ స్టార్ కెండ్రా లస్ట్తో కలిసి చేస్తున్న
Read Moreనైజీరియాలో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం
ట్రక్కును ఢీ కొట్టిన ప్యాసింజర్ వాహనం.. కానో రాష్ట్రంలో ఘోరం లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కమర్షియల్ వెహికల
Read Moreఅమెరికాలో కాల్పులు ముగ్గురు మృతి.. మరో పది మందికి గాయాలు
ఫిలడెల్ఫియా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ ఫిలడెల్ఫియా గ్రేస్ ఫెర్రీలోని ఓ వీధిలో సోమవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి.
Read Moreఇప్పుడు ప్రపంచానికి ఏ పెద్దన్న అవసరం లేదు: ట్రంప్ వార్నింగ్పై బ్రెజిల్ కౌంటర్
అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై బ్రెజిల్ తీవ్
Read More