
విదేశం
పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన ఇండియా.. 48 గంటల్లో పాక్ పౌరులు ఇండియా వదిలి వెళ్లాల్సిందే
పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ షాక్ఇచ్చింది. భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 48గంటల్లో పాక్ పర్యాటకులు..
Read Moreటర్కీలో భారీ భూకంపం : ఇస్తాంబుల్ లో భవనాలు ఖాళీ చేయిస్తున్న అధికారులు
టర్కీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి ఇస్తాంబుల్ సిటీ వణికిపోయింది. 2025, ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 49 ని
Read Moreచైనాలో వరల్డ్ ఫస్ట్ థోరియం అణు రియాక్టర్ ప్రారంభం..ధీటుగా భారత్ పరిశోధనలు
ప్రపంచంలోనే మొట్టమొదటి థోరియం ఆధారిత అణు రియాక్టర్ను చైనా విజయవంతంగాప్రారంభించింది. గన్సు ప్రావిన్స్లోని వుయ్ నగరంలోని మారుమూల
Read Moreవీడియో: చైనాలో గోల్డ్ ఏటీఎం.. బంగారం కరిగించి 30 నిమిషాల్లో డబ్బులు ఇస్తుంది..
ఏటీఎం అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటి.. డబ్బులు విత్ డ్రా చేయడం.. డిపాజిట్ చేయడం. కానీ ఇక నుంచి బంగారాన్ని కూడా ఏటీఎంలో డిపాజిట్ చేయవచ్చు. ఇ
Read Moreజపాన్లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. చారిత్రాత్మక స్థలాల సందర్శన..
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (ఏప్రిల్ 22, మంగళవారం) జపాన్ లో బిజీబిజీగా గడిపారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్ వెళ్లిన తెలంగాణ రై
Read Moreగౌహతి హైకోర్టుకు బాంబు బెదిరింపు..భద్రత పెంపు
అస్సాం హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం గౌహతి హైకోర్టు ప్రాంగణాన్ని పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల
Read Moreపోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం : అధ్యక్షుడు ట్రంప్తో ఎందరో రాక
క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను శనివారం.. అంటే 2025, ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది వాటికన్ సిటీ. పోప్ ఫ్రాన్సిస్ శ
Read Moreకెన్యాలో సింహం దాడిలో బాలిక మృతి: రాజధాని నైరోబి శివార్లలో ఘటన
నైరోబి: కెన్యాలో సింహం దాడి చేయడంతో14 ఏండ్ల బాలిక మరణించింది. దేశ రాజధాని నైరోబి శివార్లలో ఈ ఘటన జరిగింది. నైరోబి నేషనల్ పార్కు నుంచి సింహం తప్పించుకు
Read Moreపోప్ ఫ్రాన్సిస్ ఖననం ఎక్కడ.. 100 ఏళ్ల తర్వాత మారిన ప్రదేశం : కొత్త పోప్ను ఎలా ఎన్నుకుంటారు..?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ క్రిస్టియన్లకు స్పిరిచువల్ లీడర్ గా దశాబ్ద కాలం పాటు సేవలు అందించిన పోప్ ఫ్రాన్సిస్ కనుమూయడం ప్రపంచ వ్యాప్తంగా విషాదా
Read Moreఎలక్షన్ కమిషన్ రాజీపడింది.. చాలా లోపాలున్నాయి: రాహుల్ గాంధీ
ఎన్నికలను సక్రమంగా జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎలక్షన్ కమిషన్ రాజీపడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆదివారం (ఏప్రిల్
Read Moreపోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత : ఈస్టర్ తర్వాత రోజే విషాదం
ప్రపంచ క్రైస్తవుల మతాధికారి, వాటికన్ సిటీ అధ్యక్షుడు అయిన పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. వాటికన్ సిటీలోని ఆయన నివాసంలో 2025, ఏప్రిల
Read Moreట్రంప్ విధానాలపై భగ్గుమంటున్న అమెరికన్లు.. అమెరికా అంతటా నిరసన ర్యాలీలు
‘50501’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు వైట్ హౌస్, టెస్లా ఆఫీసుల ముందు భారీగా ఆందోళనలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొన
Read Moreకేంద్ర విధానాలపై కాంగ్రెస్ పోరు..తెలంగాణకు రానున్న రణదీప్ సూర్జేవాలా
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రెస్
Read More