విదేశం
ఐకియా స్టోర్ నుంచి తప్పించుకొని పారిపోయిన కస్టమర్స్
చైనాలో ఐకియా స్టోర్ కి వచ్చిన కస్టమర్లను బంధించడానికి అక్కడి సిబ్బంది యత్నించారు. చివరికి ఎలాగోలా తప్పించుకొని వారు అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటన చైనా
Read Moreవిడదీయరాని బంధం మనది
ఎల్లప్పుడూ మీ వెంటే ఉన్నాం: మాక్రన్ ఇండియన్లకు కంగ్రాట్స్: బోరిస్ వాషింగ్టన్/లండన్: ఇండియా, అమెరికా విడదీయరాని భాగస్వామ్య దేశాలని, రెం
Read Moreభారత జాతీయ గీతాన్ని ప్లే చేసిన పాకిస్థానీ కళాకారుడు
ఢిల్లీ నుంచి గల్లీ వరకు 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు ఇతర దేశాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభా
Read Moreఐఎన్ఎస్ తరపున స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభం
భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల పోర్టుల్లో భారతీయ యుద్ద నౌకలపైనా జాతీయ జెండా రెపరెపలాడింది. అం
Read Moreభారత్ భేష్..అమెరికా ఒత్తిడిని తట్టుకుని నిలబడింది
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ను మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాంగ విధానంలో భారత్ భేష్ అంటూ కితాబిచ్చారు. లాహోర్ లో జరిగిన ఓ సభలో ఇ
Read Moreఇండియాకు ఇటాలియన్ ఆస్ట్రోనాట్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: 75 ఏండ్ల స్వతంత్ర సంబురాలను పురస్కరించుకుని ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమాంత క్రిస్టోఫరెట్టి అంతరిక్షం నుంచి మనదేశానికి స్పెషల్ విషెస్ చెప
Read Moreచైనా స్పై షిప్కు శ్రీలంక అనుమతి
చెనై స్పై షిప్ శ్రీలంకకు చేరుకోబోతుంది. యువాన్ వాంగ్ 5 షిప్ శ్రీలంకకు రావడంపై భారత్ అభ్యంతరం తెలిపినా.. లంక పట్టించుకోలేదు. చైనా నిఘా పడవక
Read Moreవెంటిలేటర్పై సల్మాన్ రష్దీ
న్యూయార్క్: భారత సంతతికి చెందిన రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దుండుగడి కత్
Read Moreఇంగ్లండ్ కు కరువు ముప్పు ...!
వాతావరణ మార్పులు యూరప్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎండ వేడిమికి పలు దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చ
Read Moreబేబీ పౌడర్ అమ్మకాలకు ఫుల్ స్టాప్
మెడికల్ ఉత్పత్తుల సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్ విక్రయాలను 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించ
Read Moreథాయిలాండ్కు చేరుకున్న గోటబయ
సింగపూర్: శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స థాయ్లాండ్&z
Read Moreజైషే డిప్యూటీ చీఫ్ ను రక్షించేందుకు చైనా అడ్డుపుల్ల
న్యూఢిల్లీ: జైషే మహ్మద్ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రవూఫ్ అజార్పై ఆంక్షలు విధించాలన్న ఇండియా, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డింది. ఐక్యరాజ్య సమితి (య
Read Moreకిమ్కు అనారోగ్యం.. సోదరి కీలక వ్యాఖ్యలు
ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు
Read More












